Posted in

వాళ్లు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారు: హోంమంత్రి అమిత్ షా

హోంమంత్రి అమిత్ షా
Spread the love

130వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా CM, PM మంత్రులను తొలగించే బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లు జైలుకు వెలితే అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. జైలునే CM, PM నివాసంగా మార్చుకుని ఆర్డర్స్ పాస్ చేస్తారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుంది. Congress మరియు ఇతర పార్టీల్లోనూ చాలామంది నైతిక విలువలు కలిగిన నాయకులున్నారు’ అని స్పష్టం చేశారు.